Saturday, August 15, 2026
Homeఆంధ్రప్రదేశ్చేనేత‌ల‌కు రూ.179 కోట్లు జమ : సీఎం చంద్ర‌బాబు

చేనేత‌ల‌కు రూ.179 కోట్లు జమ : సీఎం చంద్ర‌బాబు

📰 Generate e-Paper Clip

 

ఏపీలో ‘నేతన్న సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. బాపట్ల జిల్లా కొత్తపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 71,536 చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్లను జమ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత కార్మికులు అండగా నిలిచారని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!