Saturday, August 1, 2026
Homeఎడిటోరియల్కూటమి ప్రభుత్వ రెండేళ్ల సుపరిపాలనను విజయవంతం చేద్దాం

కూటమి ప్రభుత్వ రెండేళ్ల సుపరిపాలనను విజయవంతం చేద్దాం

📰 Generate e-Paper Clip

 

మన టీడీపీ ఇంచార్జి శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రేపు ఉదయం 10:00 గంటలకు మాధవరం టీడీపీ ఇంచార్జి గారి కార్యాలయం ఆవరణంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించబడును.కావున నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ విజయోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా మనవి.

 

Previous article
Press Note: 17-06-2026 గత పాలకులు ‘జల జీవన్’ నిధులు నొక్కేస్తే.. కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న పనులు: ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య స్వచ్ఛమైన తాగునీరు. ఒకప్పుడు పల్లెల్లో వేసవి వస్తే చాలు బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి ఉండేది. ఈ దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘జల జీవన్ మిషన్’ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిష్టాత్మక పథకం పూర్తిగా పడకేసిందని ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు. నాటి పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం సక్రమంగా వాడకుండా పక్కదారి పట్టించారని, కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ, అవినితికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిధులున్నా పనులు ముందుకు సాగక ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని అనుభవించాల్సి వచ్చిందన్నారు. దానికి భిన్నంగా నేడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ, పైసా వృథా కాకుండా ప్రభుత్వ నిధులను వంద శాతం సద్వినియోగం చేస్తూ నేడు అద్భుతాలు సృష్టిస్తున్నామని కొనియాడారు. ఈ ప్రగతిలో భాగంగానే గాజులదిన్నె ప్రాజెక్టు దగ్గర రూ.19.50 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన తాగునీటి పనులు ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలోనే 14 గ్రామాలకు తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరబోతున్నాయి. గాజులదిన్నె నుంచి ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి, ఎర్రకోట, కడిమెట్ల గ్రామాలకు నీరు సరఫరా చేసే కార్యక్రమంలో భాగంగా పైడ్లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. హెచ్.కైరవాడి, కులుమాల, వేముగోడు, పుట్టపాశం గ్రామాలకు సంబంధించి పైడ్లైన్ పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి, గోనెగండ్ల మరియు ఎమ్మిగనూరు మండలాల పరిధిలోని ఆయా గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు.
Next article
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!