Home
News Image
Reporter

PRABHA MANAM

ఆంధ్రప్రదేశ్

ఈ బస్సు గేరుతో మేము ఏగలేము

పాత బడిన బస్సులతో కర్నూలు టు,ఎమ్మిగనూరు కు ప్రయాణం అధిక సౌండ్ తో ప్రయాణికులు అగుఛాట్లు.... ఎమ్మిగనూరు, సెప్టెంబర్,08,ప్రభ మనం,న్యూస్   ప్రాతినిధ్యం ఎమ్మిగనూరు నుండి కర్నూలు జిల్లాకు ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని 72,కిలోమీటర్ల దూరంగా వెళ్లాలంటే డ్రైవర్ పాతబడిన బస్సుతో మేము ఎగలేమని డ్రైవర్ లు అంటున్నారు. అయితే ప్రతి 20,కిలోమీటర్లకు స్పీడ్ బ్రేకర్లు...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

అక్షరాస్యత పెరిగిందనేది అసత్యం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

  AP: తప్పుడు సమాచారంతో ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2026 సంవత్సరం పూర్తికాకముందే అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో అక్షరాస్యత 72.6 శాతం మాత్రమేనని, 82.1 శాతానికి పెరిగిందనేది అసత్యమన్నారు. రెడ్‌బుక్ పాలనపై దృష్టి పెట్టకుండా విద్యారంగ అభివృద్ధిపై...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

GSLV-F17 విజయం దేశానికి గర్వకారణం:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

  GSLV-F17 మిషన్ విజయవంతం కావడంపై ఇస్రోను ఎక్స్ వేదికగా అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విజయం దేశానికి గర్వకారణమని, అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి మరో నిదర్శనమని పేర్కొన్నారు. EOS-05 ప్రయోగం భారత అంతరిక్ష రంగం ప్రగతి, ఆవిష్కరణలు, సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని మరింత...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

GSLV-F17 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్

  AP: శ్రీహరికోటలో GSLV-F17 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొద‌లైంది. మొత్తం 27.5 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. రేపు తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది.

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబ‌డి ఉన్నాం : మంత్రి లోకేష్

  AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్రకు పరిశ్రమలను తీసుకొస్తున్నామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామ‌ని  మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

బలహీన వర్గాల కాలనీల్లో ఆలయాల నిర్మాణం: సీఎం చంద్రబాబు నాయుడు

AP: బలహీన వర్గాల కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం చంద్రబాబు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఆలయ నిర్మాణాలకు వినియోగించాలన్నారు. టీటీడీ విద్య, వైద్యం, చారిటీ సేవలను విస్తరించాలని సూచించారు. ప్రాణదానం ట్రస్టును అత్యుత్తమ వైద్య సేవల నమూనాగా తీర్చిదిద్దాలన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

దేశాభివృద్ధిపై ప్ర‌ధాని మంత్రి నరేంద్రమోడీ హ‌ర్షం

  దేశాభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తూ, దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కోవిడ్ తర్వాత అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ ప్రజల సంకల్పం, కృషితోనే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి : డిప్యూటీ సీఎం

  AP: పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ . పరిశ్రమల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పటికే 26 పరిశ్రమల్లో 129 ఎకరాల్లో పచ్చదనం అభివృద్ధి చేశామని, తొలి విడత పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పారు. విశాఖ, శ్రీ సిటీ, పరవాడ ప్రాంతాల్లో పరిశ్రమల్లో...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

ప్రధాన రహదారిపై డ్రైనేజీ మురికి నీరు

డ్రైనేజీ నీరు రోడ్డుపై మురికి నీరు పారడంతో అస్త వ్యస్త్రంగా మారిన ప్రధాన రహదారి ఈ గబ్బు వాసనతో కాలనీ వాసులు ఎన్నాళ్లు భరించాలి.. పట్టించుకోని ప్రభుత్వ శాఖ అధికారులు.. పెద్దకడుబూరు, ఆగస్ట్,30,ప్రభ మనం మండల పరిధిలోని కమ్మలదిన్నె గ్రామంలో స్థానిక జడ్పీహెచ్ హై స్కూల్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై దాదాపు 20 రోజులు...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

2029 ఎన్నికల్లో పోటీ చేయను : రాచమల్లు శివప్రసాద్

ప్రభ మనం న్యూస్ AP: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు నిరూపిస్తే 2029 ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. కార్పొరేట్ వ్యాపారులకు తాము...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

నియోజకవర్గ విజన్ ప్లాన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

  అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధులు నిరంతరం విజన్ ప్లాన్‌పై సమీక్ష చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన ఫలితాలు మరియు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లో రాజకీయ పాలన ఉండాల్సిందేనని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఆంధ్రప్రదేశ్

2036 ఒలింపిక్స్‌ కోసం సిద్ధం కావాలి : ప్రధాని నరేంద్రమోడీ

  ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా యువత, యువ అథ్లెట్లతో క్రీడలు, ఫిట్‌నెస్‌పై చర్చించారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ వ్యాప్తంగా 1,500కుపైగా కాలేజీల్లో ఖేలో ఇండియా నిర్వ‌హించామ‌ని మోడీ తెలిపారు. డిసెంబర్‌లో తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వ‌హిస్తామ‌న్నారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వివిధ క్రీడలపై దృష్టి...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పని చేశాం : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ పార్టీ హ‌యాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించమన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. బీసీలకు 40 శాతం మంత్రి పదవులు ఇచ్చి, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. 25 లోక్‌సభ స్థానాల్లో 11 బీసీలకు, 55 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 బీసీలకు అవకాశం కల్పించామని తెలిపారు. 13 జడ్పీ...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఆంధ్రప్రదేశ్

యువత ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు : మంత్రి నారా లోకేష్‌

  AP: జెన్ జీ యువతతో నిరంతరం మమేకమై వారి ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నారా లోకేశ్. యువత అభిప్రాయాలకు  వారి అనుకూలంగా  ప్రయోజనం చేసి కలిగించే కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహిస్తున్న ‘జెన్-జీ యువతతో మంత్రి మాట కార్యక్రమాన్ని లోకేష్ ప్రశంసించారు.

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు: జగన్

ప్రభ మనం న్యూస్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అందరూ అండగా ఉందనే భరోసా కల్పించాలన్నారు. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఆంధ్రప్రదేశ్

అబ్బో పులిలు సంచారమంట…!!

బుడద గొట్టు కొండలలో చిరుతపులిలు సంచారం భయాందోళనలో.. గ్రామస్తులు,పొలాల రైతులు పెద్దకడుబూరు,ఆగష్టు 22 ప్రభ మనం పెద్దకడబూరు లో స్థానిక బుడుదగొట్టు కొండల్లో రెండు చిరుతపులిలు సంచరిస్తున్నాయని చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులు ప్రత్యేక నిగపెట్టి భయాందోళనకు గురయ్యారు.చిరుతపులిలు సంచారం చేయటం చూసి పొలాలకు అలాగే అటువైపు వెళ్లాలంటే దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుతపులిలు...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఎడిటోరియల్

ఆలయానికి విరాళాలు అందజేత…!!

రూ,1,00,116 చెక్కును ఆలయ అర్చకులకు అందజేత కౌతాళం, ఆగస్ట్,22,ప్రభ మనం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మైన ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ,ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి భక్తులు విరాళాలు అందజేశారు.కర్నూలు జిల్లా కోసిగి వాస్తవ్యులైన శ్రీ కె. శ్రీనివాసులు గారు మరియు శ్రీమతి కె.కావ్య గారు శ్రీ స్వామి వారి దేవాలయ అభివృద్ధి కొరకు రూ,1,00,116/- రూపాయలు...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఆంధ్రప్రదేశ్

*“మేనిఫెస్టో హామీలు ఏమయ్యాయి? మాటలకే పరిమితమైన హామీలు – అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి : ఎస్.టి.యు.”

శ్వేతపత్రాల పేరుతో ఉద్యోగుల సమస్యలను దాటవేయొద్దు : ఎస్.టి.యు ఎమ్మిగనూరు, ఆగస్ట్,21,ప్రభ మనం   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వెంటనే ఇచ్చిన హామీలను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్.టి.యు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఆంధ్రప్రదేశ్

శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

  :---- శ్రావణమాసం మొదటి వారంలోనే హుండీరూ,96,53,938 ఆదాయం :----గోల్డ్,6,గ్రాములు,300mg, :---- వెండి,13 కేజీల,400 గ్రామ్స్ :----- ఆలయ ఇఓ,కె,వాణి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపడుతున్న దృశ్యం....కౌతాళం,ఆగస్ట్,21, ప్రభ మనంపవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్న ఆలయంలో శుక్రవారం 2026 శ్రావణమాసం ఉత్సవాల సందర్భముగా శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్...

Swipe up for next
News Image
Reporter

PRABHA MANAM

ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : పవన్ కళ్యాణ్

  స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఎమ్మెల్యేలు సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తల పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలాన్ని చాటేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు.

Swipe up for next